Fact Check : 'టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు... 30 కోట్లిచ్చా..!' వైరలవుతున్న వ్యాఖ్యలు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి...
రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది, ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి 30 కోట్లిచ్చి సీట్ కొన్నట్లు, తనకు ప్రచారం చేయకపోతే ఓటుకు రెండు వేలు పంచైనా గెలుస్తా అని అన్నారని క్లెయిమ్ చేస్తున్న న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 24 Feb 2025 3:15 PM ISTClaim Review:ఎలక్షన్ ప్రచారంలో తనకు సహకరించాలని పార్టీ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తూ, తాను 30 కోట్లిచ్చి సీట్ కొన్నానని చెప్పిన భాజపా అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలు చూపిస్తున్న న్యూస్ క్లిప్పింగ్.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ న్యూస్ క్లిప్పింగ్లో ఉన్న క్లెయిమ్స్ తప్పు. అసలు ఈ న్యూస్ సంస్థ ఉనికిలో లేదు.
Next Story