ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్పై గెలిచిన తర్వాత ‘వందే మాతరం’ ఆలపించిన టీమ్ ఇండియా? ఇదే నిజం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్పై విజయం సాధించిన తరువాత టీమ్ ఇండియా సంబరాలు జరుపుకుంటూ ‘వందే మాతరం’ పాట పాడిన వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By M Ramesh Naik Published on 3 March 2025 7:07 PM ISTClaim Review:ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్పై గెలిచిన టీమ్ ఇండియా ‘వందే మాతరం’ ఆలపిస్తూ సంబరాలు జరుపుకుంది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న ఈ వీడియో తప్పుదారి పట్టించేది. ఇది 2024 టీ20 వరల్డ్ కప్లో విజయం సాధించిన తర్వాత ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీం ఇండియా విజయోత్సవాన్ని చూపిస్తుంది.
Next Story