Fact Check: మహా కుంభమేళాలో స్వామి అవిముక్తేశ్వరానంద్పై లాఠీచార్జ్.? అసలు నిజం ఇదే
స్వామి అవిముక్తేశ్వరానంద్పై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియో మహా కుంభమేళా 2025లో జరిగినదిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By M Ramesh Naik Published on 12 Feb 2025 5:50 PM ISTClaim Review:ఈ వీడియో మహా కుంభమేళా 2025లో స్వామి అవిముక్తేశ్వరానంద్పై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనను చూపిస్తోంది.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, Instagram
Claim Fact Check:False
Fact:ఈ వీడియో 2015 సంవత్సరం వారణాసిలో జరిగిన ఘటనకు సంబంధించినది. అప్పట్లో గణేశ్ విగ్రహ నిమర్జనం పై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా స్వామి అవిముక్తేశ్వరానంద్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
Next Story